పెట్రోల్,డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ని వెంటనే తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా..

మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజల్ ధరలు తగ్గించాలని కూకట్పల్లి ఫోరమ్ మాల్ నుండి ప్రధాన రహదారిపై కార్ కి తాడు కట్టి లాగుతు వినూత్న నిరసన.

 Bjp-led Dharna Calls For Immediate Reduction Of Vat Levied By State Government O-TeluguStop.com

ఈ సందర్బంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసినా, కేసీఆర్ నియంత,నయా నిజాం నియంతృత్వ పోకడలతో పెట్రోల్,డీజిల్ ల పై వ్యాట్ తగ్గించలేదని,దేశం లోని వివిధ రాష్ట్రాల లో వ్యాట్ తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube