టిఎస్పిఎస్సి పై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

యాదాద్రి భువనగిరి జిల్లా:టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ అంశాన్ని శనివారం బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేశారు.

 Bjp Leaders Complained To The Governor About Tspsc-TeluguStop.com

భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్,సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి,కరుణ గోపాల్ మరియు తదితరులతో కలిసి రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలసి సిట్టింగ్ జడ్జితో పారదర్శకంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube