కరీంనగర్ జిల్లా( Karimnagar )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీ( Lorry )ని కారు ఢీకొట్టింది.
శంకరపట్నం మండలం కొత్తగట్టులో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు వేగంగా రావడం వలనే ఈ రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు( Police ) ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.అలాగే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.