ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకుంటారు..: అద్దంకి దయాకర్

బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.ప్రభుత్వంపై కుట్రలు చేస్తే వారిని ప్రజలే నామరూపాలు లేకుండా చేస్తారని తెలిపారు.

 Government Is Protected By The People..: Addnki Dayakar-TeluguStop.com

బండి సంజయ్ తాజా వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య ఉన్న మైత్రి బయటపడిందని అద్దంకి దయాకర్ తెలిపారు.బీజేపీ, బీఆర్ఎస్ అనైతిక రాజకీయంపై తమకు అవగాహన ఉందని చెప్పారు.

అయితే రెండు పార్టీలకు మించి రాజకీయం చేసే శక్తి కాంగ్రెస్ కు ఉందని తెలిపారు.ఇది ప్రజల ప్రభుత్వమన్న ఆయన ప్రజలే కాపాడుకుంటారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube