చిత్తూరు జిల్లా గుడిపాలలో ఏనుగు బీభత్సం.. భార్యాభర్తలు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది.హల్ చల్ చేసిన గజరాజు భార్యాభర్తలను తొక్కి చంపిందని తెలుస్తోంది.

 Elephant Mauled In Chittoor District's Gudipala.. Husband And Wife Died-TeluguStop.com

గుడిపాల మండలం రామాపురం హరిజనవాడలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.ఏనుగు దాడి నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube