హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృతదేహాం మిస్టరీ వీడింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో మృతుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన జితేందర్ గా గుర్తించారు.
కాగా గచ్చిబౌలిలో జితేందర్ పై దాడి చేసిన ఐదుగురు దుండగులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే జితేందర్ చనిపోయినట్లు గుర్తించిన నిందితులు ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని వదిలి వెళ్లారు.
కాగా 250 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.