ప్రధాని నరేంద్ర మోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.తెలంగాణలో రూ.11 వేల కోట్లతో మోదీ అభివృద్ధి పనులు చేపట్టారు.ఇవాళ కేసీఆర్ కు అంత ముఖ్యమైన పని ఏముందని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ వస్తారని ఎదురు చూశామన్నారు.కేసీఆర్ ను సన్మానించేందుకు శాలువా కూడా తీసుకొచ్చానని చెప్పారు.
సీఎం కేసీఆర్ షెడ్యూల్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.