టీపీసీసీ చీఫ్ పై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు.తనపై పెట్టిన ఛార్జ్ షీట్ నిరూపించకపోతే లీగల్ గా ముందకు వెళ్తానని తెలిపారు.

 Mla Rega Kantarao Fire On Tpcc Chief-TeluguStop.com

తనకు మూడు వందల ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే పేదలకు పంచుతానన్నారు.అదేవిధంగా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు.

తనపై చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయాలని సూచించారు.చట్ట సభలకు తనను రావొద్దని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని ఎమ్మెల్యే రేగా ప్రశ్నించారు.

ప్రజలే తమకు అల్టిమేటం అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube