హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ కన్నుమూత

హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ కన్నుమూశారు.టర్కీలోని ఇస్తాంబుల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.

 Eighth Nizam Mukaranja Bahadur Of Hyderabad Passed Away-TeluguStop.com

ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం ప్రకటన చేసింది.

ముకరంజా కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్ లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్ లో నిర్వహించనున్నారని సమాచారం.

హైదరాబాద్ చిట్ట చివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ కు ముకరంజా మనమడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube