హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ కన్నుమూశారు.టర్కీలోని ఇస్తాంబుల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం ప్రకటన చేసింది.
ముకరంజా కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్ లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్ లో నిర్వహించనున్నారని సమాచారం.
హైదరాబాద్ చిట్ట చివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ కు ముకరంజా మనమడు.
.