శ్రీశైలం ప్రధానాలయ దుకాణాల తొలగింపులో ఉద్రిక్తత

నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధానాలయ దుకాణాల తొలగింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గడువు ముగియడంతో దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు.

 Tension Over The Removal Of Srisailam Pradhanalaya Shops-TeluguStop.com

అయితే అధికారులు తమకు సమయం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని దుకాణాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గంగాధర మండపం దగ్గర బైటాయించిన బాధితులు ధర్నాకు దిగారు.

తమను న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చోన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube