పోలవరం ప్రాజెక్టుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం కన్నా ముందు మొదలైన పోలవరం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.

 Key Comments Of Minister Harish Rao On Polavaram Project-TeluguStop.com

నాలుగేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు.తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పారు.

రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల్లో భూములు కొంటున్నారని పేర్కొన్నారు.కానీ ఇంతవరకు ఏపీలో పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube