ఉత్తరప్రదేశ్‎లో ఘోర రోడ్డుప్రమాదం..8 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్‎లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.లఖింపూరిఖేరిలో ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి.

 Fatal Road Accident In Uttar Pradesh-TeluguStop.com

ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.మరో 25 మందికి గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube