హైదరాబాద్ పాతబస్తీ చదర్ ఘాట్ మూసి పరివాహిక ప్రాంతం ముసా నగర్,శంకర్ నగర్,వినాయక విధి లలో ఇళ్లలోకి చేరిన మూసి నీరు.ఇళ్లలో కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరివాహిక ప్రాంత ప్రజలు.
వరద నీరు ఉదృతంగా ఉండడం తో స్థానిక నాయకులు పోలీసులు ప్రజలను అప్రమతంగా ఉండలని కోరారు.ఇళ్లలోకి వరద నీరు రావడం తో ఇళ్ల పైకి వచ్చి ఇళ్ల పైన కూర్చున్న ప్రజలు.
ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా అని ఎదురు చూస్తున్న ముంపు ప్రాంత ప్రజలు