లోక్‎సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

లోక్‎సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు.

 Walkout Of Brs Members From Lok Sabha-TeluguStop.com

బీఆర్ఎస్ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నిరసనగా లోక్‎సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.

మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలు అందరికీ మార్గనిర్దేశం చేసిందని తెలిపారు.అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube