Minister Botsa Satyanarayana : సీఎం జగన్ కి చంద్రబాబు మధ్య తేడా ఇదే… మంత్రి బొత్స ..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే గలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.2024 ఎన్నికల వాతావరణం చూస్తుంటే 2019 కంటే చాలా సీరియస్ గా జరగనున్నట్లు తెలుస్తోంది.మరో 60 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీలు రకరకాల హామీలు ప్రకటిస్తూ ప్రచారంలో స్పీడ్ పెంచాయి.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుండగా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. జాతీయ పార్టీలు( National Parties ) కాంగ్రెస్ మరియు బీజేపీ సైతం ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Minister Botsa Satyanarayana : సీఎం జగన్ కి చంద్ర�-TeluguStop.com

ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.మరోసారి వైయస్ జగన్( YS Jagan ) రాకూడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చంద్రబాబు.పవన్ పక్కా ప్రణాళికలతో ఎన్నికలను ఎదురుకోబోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) సీఎం జగన్ కి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి సంబంధించి వ్యక్తిత్వాలపై ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేయడం జరిగింది.“మా ప్రభుత్వం వల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి” అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు.“నేను వేసిన రోడ్లమీద నడుస్తున్నారు.నేనిచ్చిన పింఛన్ తింటున్నారు.నాకెందుకు ఓటు వేయరు?” అనే వ్యక్తి చంద్రబాబు గారు.ప్రజలను గౌరవించే వారే ఈ రాష్ట్రానికి మంచి చేయగలరు.అంటూ బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube