తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మల్ లో తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం జరిగింది.ఈ సందర్భంగా బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని.టిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున అందుకు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చేయాలని.బండి సంజయ్ పేర్కొన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని సూచించారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ మూడు ముక్కలు చేశారని.
ఒక ముక్కను ఎంఐఎం పార్టీకి ఇచ్చారని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ విమోచన దినోత్సవం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో.
సమాధానం చెప్పాలని నిర్వహించారు.అంత మాత్రమే కాక కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రధాన మంత్రి అయితే దేశ స్వాతంత్ర దినోత్సవం తేదీ కూడా మరిచిపోతారు అని సెటైర్లు వేశారు.
తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిజెపి పార్టీ అని అప్పుడు కేసీఆర్ చరిత్రను పూర్తిగా భూస్థాపితం చేస్తామని, కెసిఆర్ నిచ చరిత్ర అని.పాఠ్యాంశ పుస్తకాల్లో చేరుస్తామని పేర్కొన్నారు.కచ్చితంగా రాబోయే ఎన్నికలలో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురుతుంది అని.బండి సంజయ్ పేర్కొన్నారు.