ఆక్సీజన్ ప్లాంట్ ను వర్చ్యువల్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ...

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను.మన రాష్ట్రంలో 22 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ను.

 Prime Minister Modi Inaugurated The Oxygen Plant Through Virtual , Modi , Oxyg-TeluguStop.com

అందులో భాగంగా మన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది.

ఆదోని డివిజన్ ప్రజలకు ఆక్సిజన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ప్రజా ప్రతినిధులు అధికారులు తెలియజేశారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగామనజీర్ లుజీలానీ సమూన్ జాయింట్ కలెక్టర్ ఐ.ఏ.ఎస్.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.ఏరియా ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ సృజన్.మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ.తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube