జాతీయ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(Yellareddypet ) మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్, దుంపెన రమేష్ లకు ఈ నెల 10న విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ వారు కళా రత్న అవార్డు, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అవార్డులను ప్రధానం చేశారు.

 National Award Recipients Are Honored , Yellareddypet, Rajanna Sirisilla Distri-TeluguStop.com

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వంగ గిరిధర్ రెడ్డి( Vanga Giridhar Reddy ) ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వంగ గిరిధర్ రెడ్డి, ప్రముఖ ఫోటోగ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, నేవూరి సురేందర్ రెడ్డి, యమగొండ పద్మా రెడ్డి, సాన రవి, నూకల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube