రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరిగింది.ఈ మేరకు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Mlc Kavitha Petition In Rouse Avenue Court Details, Brs Mlc Kavitha, Court Heari-TeluguStop.com

ఈ నెల 7వ తేదీన వ్యక్తిగత హాజరుకు అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తి కావేరి భవేజ ముందు కవిత తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.ఈ క్రమంలో కవిత వ్యక్తిగత హాజరుపై సీబీఐ, ఈడీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

అనంతరం పిటిషన్ పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6 వ తేదీకి వాయిదా వేసింది.కాగా లిక్కర్ స్కాం( Liquor Scam ) కేసులో ఈ నెల 7తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుందన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube