చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లులో చోటు చేసుకున్న హింస కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing On Chandrababu's Anticipatory Bail Petition Adjourned-TeluguStop.com

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.అయితే దీంతో పాటు విజయనగరం కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

కాగా ఇప్పటికే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలమ్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube