ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసు నిందితుల కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు

ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసు నిందితుల కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

 Concluding Arguments On The Custody Petition Of The Accused In The Farm House Te-TeluguStop.com

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఇరు పక్షాల వాదనలు వినింది.ఈ క్రమంలో నిందితుల కస్టడీ పిటిషన్ పై రేపు తుది తీర్పు వెలువరించనుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube