సెంటు పట్టాలు బోగస్.. టీడీపీ నేత కామెంట్స్

ఏపీలో ప్రభుత్వం అందజేస్తున్న సెంటు పట్టాలు బోగస్ అని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.అమరావతిపై కక్షతోనే జగన్ సెంటు పట్టాల నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

 Cent Tracks Are Bogus.. Tdp Leader's Comments-TeluguStop.com

కనీస వసతులు లేని సెంటు పట్టాలు ఏం చేసుకుంటారని బోండా ఉమ ప్రశ్నించారు.జగన్ సభకు జనాలను బలవంతంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా ఇవాళ సీఎం జగన్  పేదలకు ఆర్ -5 జోన్ లో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube