తెలంగాణలో బీజేపీ బలపడుతోంది...: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

మన్నెగూడలో బీజేపీ ముఖ్యనేతల సమావేశాలనికి బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్నర్ మీటింగ్స్ తో చరిత్ర సృష్టిస్తామని తెలిపారు.

 Bjp Is Getting Stronger In Telangana...: Bandi Sanjay's Key Comments-TeluguStop.com

తెలంగాణలో బీజేపీ బలపడుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.ప్రజలు బీజేపీని ఆదిరిస్తున్నారన్న ఆయన బీజేపీ కార్యకర్తలకు కేసులకు భయపడరని తెలిపారు.

కృష్ణా జలాలను ఏపీకి అప్పగించిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు.అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

అదేవిధంగా కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు.బీఆర్ఎస్ కు కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube