హైదరాబాద్ అడ్డగుట్ట ఘటనలో మరొకరు మృతి

హైదరాబాద్ కూకట్ పల్లిలోని అడ్డగుట్ట ఘటనలో మరొకరు మృతిచెందారు.నిర్మాణంలో ఉన్న భవనం కూలి ప్రమాదవశాత్తు స్పాట్ లోనే ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

 Another Person Died In The Hyderabad Addagutta Incident-TeluguStop.com

ఈ క్రమంలోనే మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.మరోవైపు జీహెచ్ఎంసీ భవనం కూల్చివేత పనులను ప్రారంభించింది.జీ+5 అనుమతి తీసుకున్న యజమాని నిబంధనలను అతిక్రమించి జీ+7 నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో అనుమతి లేని ఫ్లోర్లను కూల్చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆరో అంతస్తును అధికారులు పూర్తిగా కూల్చివేయనున్నారని సమాచారం.మృతులు ఒడిశాకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube