మునుగోడులో కొత్త ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ

మునుగోడులో కొత్త ఓట్ల నమోదుపై తెలంగాణ హైకోర్టు జరిపిన విచారణ ముగిసింది.కొత్త ఓట్ల నమోదు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 A Hearing In The High Court On The Registration Of New Votes Earlier-TeluguStop.com

ఈ నేపథ్యంలో బీజేపీ నేతల పిటిషన్ పై న్యాయస్థానం విచారణను ముగించింది.కాగా సవరించిన ఓటర్ల లిస్టును ఈసీ కోర్టుకు సమర్పించింది.అయితే కొత్త లిస్ట్ ప్రకారం మునుగోడులో 2,41,805 ఓట్లు ఉండగా.2022 జనవరి 5 నాటికి మొత్తం ఓటర్లు 2,27,101 ఓట్లు ఉన్నాయని ఈసీ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube