రాజన్న ను దర్శించుకొన్న డెడికేషన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ రిటైర్డ్‌ ఐఎఎస్ వెంకటేశ్వరరావు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ను దర్శించుకొన్న డెడికేషన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ రిటైర్డ్‌ ఐఎఎస్ వెంకటేశ్వరరావు.ఆలయ అర్చకులు డెడికేషన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ కు వేదోచ్చరణ స్వస్తి తో స్వాగతం పలికారు.

 Retired Ias Venkateswara Rao Chairman Of Dedication Commission Who Visited Rajan-TeluguStop.com

స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కళ్యాణ మండపంలో ఆలయఅర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.ఆలయ ఈఓ కె .వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.వీరి వెంట ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్,పర్యవేక్షకులు తిరపతి రావు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube