కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈఓ ఏ.భాస్కర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి( Sri Lakshmi Narasimha Swamy Temple, ) ఆలయ ఈఓ ఏ .భాస్కర్ రావు( EO A.

 Yadagirigutta Shri Lakshmi Narasimhaswamy Temple Eo A. Bhaskar Rao Visited Rajan-TeluguStop.com

Bhaskar Rao ) స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఈరోజు కుటుంబ సమేతంగా రాజన్న దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వర్తించారు.

ఆలయ అర్చకులు స్వామి వారి కళ్యాణమండపం లో ఈఓ దంపతులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు.

ఆలయ పర్యవేక్షకులు ఈఓ కు శాలువా కప్పి లడ్డు ప్రసాదం అందజేసారు.వీరి వెంట ఆలయ ఏ ఈఓ లు గజేవెళ్ళి రమేష్ బాబు,శ్రవణ్ లతో పాటుగా విప్ పిఏ గోలి శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్ ,ఎడ్ల శివ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube