Secunderabad BRS Meeting : సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతల సమావేశం గందరగోళం

సికింద్రాబాద్ పార్లమెంట్( Secunderabad Parliament ) నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో గందరగోళం నెలకొంది.ఈ క్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్,( MLA Gopinath ) శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

 Secunderabad Parliament Brs Leaders Meeting Is Chaos-TeluguStop.com

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలోనే నేతలు పరస్పరం తోసుకున్నారని తెలుస్తోంది.

దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మరోవైపు పార్టీ నేతల తీరుపై కేటీఆర్ తీవ్ర అసహానం వ్యక్తం చేశారని సమాచారం.అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను( MLA Padmarao Goud ) పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube