Secunderabad BRS Meeting : సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతల సమావేశం గందరగోళం

సికింద్రాబాద్ పార్లమెంట్( Secunderabad Parliament ) నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్,( MLA Gopinath ) శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలోనే నేతలు పరస్పరం తోసుకున్నారని తెలుస్తోంది.

"""/" / దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మరోవైపు పార్టీ నేతల తీరుపై కేటీఆర్ తీవ్ర అసహానం వ్యక్తం చేశారని సమాచారం.

అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను( MLA Padmarao Goud ) పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ బాధ నాకు మాత్రమే తెలుసు.. వైరల్ అవుతున్న అల్లు శిరీష్ సంచలన వ్యాఖ్యలు!