చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ నిరాహారదీక్ష

మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన నిర్ణయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల అయ్యేవరకు ఆహారం తీలుకోనని ప్రమాణం చేశారు.చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

 Former Minister Kalva Srinivasulu Hunger Strike Against Chandrababu Naidu Arrest-TeluguStop.com

ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్న కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో వుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ నుండి విడుదలయ్యేంత వరకు ఆహారం తీసుకోకుండా శాంతినగర్ లోని ntr విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు శిబిరంలో ప్రమాణం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube