హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి..

గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ), సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యాక తొలిసారి గన్నవరం విమానాశ్రయంకు పురందేశ్వరి( Daggubati Purandeswari ).

 Bjp State President Purandeshwari Reached Gannavaram Airport From Hyderabad. Vij-TeluguStop.com

ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్ద భారీ గజమాలతో స్వాగతం.గన్నవరం విమానాశ్రయం నుండి ర్యాలీగా విజయవాడ( Vijayawada ) బయల్దేరిన పురందేశ్వరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube