పన్నుల వసూళ్లపై బీఆర్ఎస్ నాయకులే అసహనం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మున్సిపాలిటీలో వసూళ్లు చేస్తున్న ఇంటి పన్నులపై అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులే( BRS leaders ) అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ( Choutuppal )లో పన్నులు విధిస్తున్నారని,వెంటనే ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

 Brs Leaders Are Impatient About Tax Collection...!-TeluguStop.com

అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులకు పోలీసులు( Police ) విధిస్తున్న ఫైన్ల మీద స్పందించాలని వారు కోరారు.సొంత పార్టీ నాయకులే ప్రభుత్వ విధానాలపై విసిగిపోయి వినతిపత్రాలు ఇస్తున్నారని,ప్రజలను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్న బీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో ఓటమి తప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube