ప్రైవేట్ బస్సులో మంటలు.. నిర్మల్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..!

నిర్మల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.పొన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 Fire Accident In A Private Bus.. Big Accident Missed In Nirmal District..!-TeluguStop.com

పూజా ట్రావెల్స్ కు చెందిన బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు భారీగా ఎగసి పడ్డాయి.వెంటనే అప్రమత్తమైన టోల్ ప్లాజా సిబ్బంది ప్రయాణికులను కాపాడారు.

కాగా ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.నాగపూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube