ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంలో అధికారుల చర్యలు..!

ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారంలో అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఈ కేసులో రామచంద్ర భారతి, సోమయాజులు, నందకుమార్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 Officials' Actions In The Case Of Temptations For Mlas..!-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే నిందితుడు నందకుమార్ కు చెందిన ఓ హోటల్ ను అధికారులు కూల్చివేస్తున్నారు.ఫిల్మ్ నగర్ లో ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్ ను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు.

ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube