చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టిస్తుంది.రామకుప్పం మండలం పీఎం తండాలో గజరాజులు స్వైర విహారం చేశాయి.

 A Group Of Elephants Roam In Chittoor District.-TeluguStop.com

పంట పొలాలను నాశనం చేశాయి.దీంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికి ఎన్నోసార్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.కానీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను, తమ పంట పొలాలను ఏనుగుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.అదేవిధంగా నష్టపోయిన పంట పొలాలకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube