బోడుప్పల్ వీరారెడ్డి నగర్ లో స్మశాన వాటిక కబ్జాకు యత్నం

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 26 వ డివిజన్ వీరా రెడ్డి నగర్ స్మశానవాటికలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దలు మరియు ఇతర పార్టీ లీడర్లు కార్పొరేటర్లు వివిధ కులాలకు చెందిన కుల పెద్దలు పాల్గొని వీరా రెడ్డి నగర్ లోని స్మశాన వాటిక సుమారు 60 సంవత్సరాలుగా ఉందని తమ కుటుంబ సభ్యుల సమాధులు అందులోనే ఉన్నాయని గతంలో స్మశాన వాటిక చుట్టూ గ్రామ పంచాయతీ నిధులతో ప్రహరి గోడ నిర్మించగా ఇప్పుడు కాలనీ లోని కొందరు పార్క్ స్థలమని ప్రహరీ గోడను కూల్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తమ కుటుంబ సభ్యుల సమాధులను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లు మరియు ఇతర కుల సంఘాల పెద్దలు అన్నారు.

 Capture Of Cemetery At Boduppal Virareddy Nagar, Telengana , Boduppal , Cemeter-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube