పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై కాంగ్రెస్ నేతల వ్యూహ రచన

తెలంగాణ టి‌పి‌సి‌సి చైర్మెన్ ఉత్తమ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు అయిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కీ, బట్టి విక్రమార్క , జగ్గారెడ్డి లు గాందీభవన్ లో సమావేశం అయ్యారు.పార్లమెంట్ సమావేశంలో ముఖ్యంగా మూడు విషయాలపై మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.

 Telangana Congress Parliamentary Party Meet At Gandhi Bhavan, Bjp And Trs, Jagga-TeluguStop.com

అందులో మొదటిది టి‌ఆర్‌ఎస్ బి‌జే‌పి ల చీకటి బాగోతం గురించి.ఇన్ని ఏండ్లు అధికారంలో ఉన్న బి‌జే‌పి పై ఎందుకు అవినీతి విచారణ జరపడంలేదని ప్రశ్నించాలని చూస్తున్నారు.

రెండో విషయం వచ్చి విజయవాడ, హైదరాబాద్ ల మధ్య బుల్లెట్ ట్రైన్ గురించి లేవనెత్తనున్నారు.దేశంలో జరుగుతున్న అవినీతిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ టీమ్ మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.

కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐ‌టి‌ఐ‌ఆర్ ను విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చెయ్యాలని పార్లమెంట్ సమావేశంలో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలను కూడా లేవనేత్తే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube