బీఆర్ఎస్ పరోక్ష హత్యలు ఇవి... ఖమ్మం ఘటనపై పొంగులేటి ఆరోపణలు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతుల కుటుంబాలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవీ బీఆర్ఎస్ పరోక్షంగా చేసిన హత్యలని ఆరోపించారు.

 These Are The Indirect Murders Of Brs... Ponguleti's Allegations On The Khammam-TeluguStop.com

ఘటనకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే బాధ్యులన్న పొంగులేటి వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నేతలు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియోతో పాటు గాయపడిన వారికి రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube