పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలు నిరసిస్తూ చలో సచివాలయం పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ.

విజయవాడలో ఉద్రిక్తత.పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలు నిరసిస్తూ చలో సచివాలయం పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ.

 The Cpi (m) Has Called On The Chhattisgarh Secretariat To Protest The Rise In Pe-TeluguStop.com

సిపిఐ పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు.సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటున్న పోలీసులు.

సచివాలయం ముట్టడించి తీరతాం అంటున్న సిపిఐ పార్టీ నాయకులు.సచివాలయానికి ముట్టడించేందుకు ర్యాలీగా వెళుతున్న సిపిఐ నాయకులు అడ్డుకున్న పోలీసులు.

సిపిఐ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం.సిపిఐ నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు.

అరెస్టు చేసిన సిపిఎం నాయకులను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ తరలింపు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube