పార్వతీపురంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

కరెంట్ స్తంభాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.జియ్యమ్మవలస నుంచి పార్వతీపురం వస్తుండగా పట్టణ శివారులో చోటుచేసుకున్న ఘటన.బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా కళ్లు తిరగడంతో సంభవించిన ప్రమాదం.ప్రమాద సమయంలో బస్సు లో దాదాపు 20 మంది ప్రయాణికులు.

 The Biggest Accident Missed In Parvatipuram, Parvatipuram , Accident Missed, Rtc-TeluguStop.com

ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube