యర్రగొండపాలెం ఘటనపై టీడీపీ సీరియస్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఘటనపై టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

 Tdp Is Serious About Yarragondapalem Incident-TeluguStop.com

యర్రగొండపాలెం రాళ్ల దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.అదేవిధంగా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ముందుగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ తో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube