సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది... మేనమామ మెట్టా వెంకటరావు

విశాఖ గాజువాక: గాన గాంధర్వుడు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నారు మేనమామ మెట్టా వెంకటరావు. ఆయన బాల్యం అంత అనకాపల్లి లోనే జరిగింది.

 Sirivennela Sitarama Sastry Uncle Metta Venkata Rao Paid Condolences To His Deat-TeluguStop.com

పుట్టింది అచ్యుతాపురం మండలం దోసూరు.సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి.

చిన్నతనం నుండే ఉద్వేగ భరితమైన గేయాలను రచించిన వ్యక్తి.ఆయన మరణం సినీ రంగానికే కాదు బందువులందరికి  తీరని లోటు.

ఆయన మరణ వార్త విని హైదరాబాద్ బయలుదేరిన మేనత్త సుబ్బలక్ష్మి, మేనమామ వెంకటరావు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube