రీజనల్ రింగు రోడ్డు భూసేకరణ నిధులివ్వాలి.. కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.రూ.26 వేల కోట్ల అంచనా వ్యయంతో 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు.రీజనల్ రింగు రోడ్డు భూ సేకరణ నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు.గతంలో కేంద్రం కేటాయించిన రూ.500 కోట్లు కూడా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు.ఇప్పటికైనా రింగు రోడ్డు నిధులను విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.

 Regional Ring Road Land Acquisition Funds Should Be Given.. Kishan Reddy's Lette-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube