కోణిజేటి రోశయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు

గుంటూరు జిల్లా, రేపల్లె: కోణిజేటి రోశయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

 Rajyasabha Member Mopidevi Venkata Ramanarao Deep Condolences To Konijeti Roshai-TeluguStop.com

ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక సేవలు అందించారని, వారి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి అంతిమం వరకు కూడా అంచలంచలుగా తనదైన శైలిలో ఎవరినీ నొప్పించకుండా అందరి మెప్పు పొందిన వ్యక్తని, రాష్ట్రంలో వారు చేసినటువంటి పదవులు ఎవరూ చేయలేదని, పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి.

ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో పనిచేసే అదృష్టం నాకు దక్కిందని, గత జ్ఞాపకాలను మననం చేసుకోంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube