మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన నారా లోకేశ్

టీడీపీ నేత నారా లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం ఆరోపణల కేసు విచారణలో భాగంగా మంగళగిరి కోర్టులో నారా లోకేశ్ వాంగ్మూలం ఇచ్చారు.

 Nara Lokesh Testified In Mangalagiri Court-TeluguStop.com

అయితే తనకు సంబంధం లేని అంశంతో ఆరోపణలు చేశారంటూ అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డికి లోకేశ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.సమాధానం రాకపోవడంతో తన పరువుకు భంగం కలిగించారని అజయ్ రెడ్డిపై చర్యలు కోరుతూ నారా లోకేశ్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు.

కాగా మంగళగిరి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇవ్వనున్న నేపథ్యంలో నారా లోకేశ్ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.ప్రస్తుతం గుంటూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube