సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి చుక్కెదురు

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి( MLA Pinnelli ) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈవీఎం ధ్వంసం కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం పిన్నెల్లి రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.

 Mla Pinnelli In The Supreme Court ,mla Pinnelli , Supreme Court , Seshagiri Ra-TeluguStop.com

ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు( Seshagiri Rao ) సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని శేషగిరి రావు పిటిషన్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈ నెల 6వ తేదీన విచారణ జరిపి కేసును ముగించాలని సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube