గుంటూరు జీజీహెచ్‌ లో మమోగ్రఫీ పరికరాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ

నాట్కో సంస్థకు కృతఘ్నతలు.కోటి రూపాయల విలువైన మామో గ్రఫి పరికరాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి జిజిహెచ్ లో అందుబాటులోకి వచ్చింది.

 Medical And Health Minister Vidala Rajini Inaugurated The Mammography Equipment-TeluguStop.com

క్యాన్సర్ తో మహిళలు ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు.వంద కోట్లు ఇచ్చిన నాట్కోకు ప్రత్యేక అభినందనలుసిఎం వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం.

వెయ్యి కోట్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య శ్రీలో ఇచ్చాం.విశాఖలో కూడా క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు హోమి బాబా ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నాం.

క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళ కూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నాం.ఇతర రాష్ట్రాల నుండి క్యాన్సర్ చికిత్స కోసం మన రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

బొంగరాల బీడు లోని స్థలంలో ఏం చేయాలన్న అంశంపై త్వరలోనే అందరితో సమావేశం ఏర్పాటు చేస్తాం

ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రతి పల్లెటూర్లో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేశారు.

సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారు.చంద్రబాబు మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.

నాలుగు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుతున్నాం.ఉగాది నుండి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube