ఏడాది ఓపిక ప‌డితే కాంగ్రెస్ దే అధికారంః రేవంత్ రెడ్డి

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే.దీంతో ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించాల‌ని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

 If You Are Patient For A Year, Congress Will Be In Power: Revanth Reddy , Congre-TeluguStop.com

ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్పంచ్ లు, ఉప స‌ర్పంచ్ ల‌ను కొంటున్నార‌ని ఆరోపించారు.

అనంత‌రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవ‌రూ పార్టీ మారొద్ద‌ని కోరారు.ఒక్క ఏడాది ఓపిక ప‌డితే కాంగ్రెస్ దే అధికారమని ధీమా వ్య‌క్తం చేశారు.

ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఈనెల 20 నుంచి మునుగోడులో ఉంటాన‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube