తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.ఈయన పూరి జగన్నాథ్( Puri Jagannadh ) దర్శకత్వంలో వచ్చిన బద్రి (Badri).
సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కి కూడా ఎంతో మంచి సక్సెస్ సినిమాలను అందించారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పూరి జగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్న సమయంలో పూరి జగన్నాథ్ కుమార్ ఒక అవకాశం ఇచ్చారు.
ఇలా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కు పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు( Cameramen Gangatho Rambabu )అనే సినిమా చేసే అవకాశం ఇచ్చారు.అయితే పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో అప్పటివరకు ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో గతంలో ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ను నమ్మితాను మోసపోయానని పూరి తనని మోసం చేశారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.అసలు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా స్టోరీ చెప్పినది ఒకటి సినిమా చేసినది ఒకటి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.ఇదేంటి చెప్పిన కథ ఒకటి చేసే కథ ఒకటి అని పూరి జగన్నాథను ప్రశ్నించగా దానికన్నా ఇది చాలా బెటర్ గా ఉంది సార్ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే తనపై ఉన్న నమ్మకంతోనే నేను కూడా కాదనలేకపోయానని తీరా సినిమా చూస్తే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇదంతా నా వల్లే జరిగిందని కేవలం పూరి జగన్నాథ్ గుడ్డిగా నమ్మడం వల్లే ఈ సినిమా డిజాస్టర్ అయింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.