వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేయడంతో వైఎస్ఆర్ టీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

 High Court Permits Ys Sharmila's Padayatra-TeluguStop.com

ఈ పిల్ ను విచారించిన న్యాయస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.అయితే సీఎం కేసీఆర్, రాజకీయ, మత పరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం పేర్కొంది.

మరోవైపు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే.పాదయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube